SLNSD Devasthanam Yadagirigutta EO Smt Geetha went on leave from today on personal issues, and incharge EO Sri Rama Krishna Rao taken charges from today at Yadadri Temple.
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ దేవస్థాన కార్యనిర్వహణాధికారి శ్రీమతి ఎన్.గీత గారు వ్యక్తిగత సెలవుపై వెళ్లినందున వారి స్థానములో ఈ రోజు నుండి శ్రీ రామకృష్ణరావు డిప్యూటీ కమిషనర్, దేవాదాయశాఖ గారు ఈ దేవస్థాన ఇంచార్జి కార్యనిర్వహణాధికారిగా విధులకు హాజరైనారు.


Comments
Post a Comment
Please visit again to this site, will be replied your comment shortly