- బాంకీపూర్లో ప్రశాంత్ కిశోర్ చరిత్రాత్మక విజయం..
- బీజేపీ 30 ఏళ్ల కంచుకోటకు బీటలు!
- తొలి సారి పోటీ చేసి గెలిచిన పికె #PK
పాట్నా, ఆగస్టు 3: గతంలో దేశంలోని, కేంద్ర రాష్ట్ర ఎన్నికలలో వ్యూహకర్త గా వ్యవహరిస్తూ ప్రముఖ నాయకుల విజయాలకు సోపానాలు వేసిన పీకే (ప్రశాంత్ కిశోర్) బీహార్ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తూ, బాంకీపూర్ అసెంబ్లీ ఉపఎన్నికలో ఘన విజయం సాధించారు. రాజకీయ వ్యూహకర్తగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆయన, తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగి తొలి ప్రయత్నంలోనే విజేతగా నిలవడం విశేషం.
Comments
Post a Comment
Please visit again to this site, will be replied your comment shortly